23, డిసెంబర్ 2017, శనివారం

2018 కల్చరల్‌ ఫెస్ట్‌... Hyderabad zindabad

హైదరాబాద్‌ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పేలా... 
2018 జనవరి 7 న (ఆదివారం) రవీంద్ర భారతిలో ... హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 
'2018 కల్చరల్‌ ఫెస్ట్‌' ను నిర్వహిస్తున్నాము. ఈ లోగో ను 22-12-2017

 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ చుక్కారామయ్య గారిచే ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి,నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎన్‌.సంజీవరెడ్డి...





20, డిసెంబర్ 2017, బుధవారం

19, డిసెంబర్ 2017, మంగళవారం

19, నవంబర్ 2017, ఆదివారం

ఫంక్షన్ లో కలిసిన స్కూల్‌ బ్యాచ్‌ స్నేహితుల బృందం...

కె. రాము కుటుంబముతో ...
ఒక ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన

రేమద్దుల స్కూల్‌ బ్యాచ్‌ స్నేహితుల బృందం...15.11.2017




9, నవంబర్ 2017, గురువారం

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?
కాలుష్యం, పొగమంచు వల్ల రెండ్రోజులుగా ఊపిరాడని పరిస్థితి...
పక్క రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగులబెడుతుండటంతో ఢిల్లీ వైపు పొగ...
అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక...
అత్యవసర పరిస్థితి ప్రకటించిన జాతీయ కాలుష్య నియంత్రణ మండలి...



8, నవంబర్ 2017, బుధవారం

18 కార్లు ఒకదానికొకటి..ఢీ

కాలుష్య మేఘాలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి...
ఈ రోజు 11 మంది మృతి (9 మంది విద్యార్థులు)..
 భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది...
ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం,బుధవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్‌ మీదుగా వీస్తున్న మంచుతో కూడిన చలిగాలులు తోడవ్వడంతో ఢిల్లీ వాసులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
                 ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచు కారణంగా అలాగే బుధవారం పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు దుర్మరణం చెందారు.  కాగా  గ్రేటర్ నోయిడా దన్‌కౌర్ ప్రాంతంలో గౌతమ్‌ బుద్ధా నగర్‌ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద సుమారు పది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. 
పొగమంచు ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.


1, నవంబర్ 2017, బుధవారం

వాయువు... తీస్తోంది ఆయువు...

వాయువు... తీస్తోంది ఆయువు...
ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...
హైదరాబాద్ నగరంలో రోజు రోజు పెరుగుతున్న వైనం...



31, అక్టోబర్ 2017, మంగళవారం

ఇంకా వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....

ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...
- వాతావరణంలోకి రికార్డుస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌,
- ఎల్‌నీనో, మానవుడి చర్యలే ఇందుకు కారణం ...
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూయంఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
ఒక్కమాటలో చెప్పాలంటే అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి.
మొక్కలు, చెట్లు పెరిగే పరిస్థితి ఉండదు. వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....


27, అక్టోబర్ 2017, శుక్రవారం

నల్లమలలో నదీయాత్ర....

కాశ్మీర్ అందాలను తలపిస్తూ..
ఊటీ సోయగాలను మరిపిస్తూ..
విహారం, వినోదం కలగలిసిన యాత్ర ఇది.
తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగరాన మొదలై..
కృష్ణవేణి అలల పై.. విదేశాలను సైతం మరిపించేంతటి రమణీయత కలిగిన
ఆకుపచ్చని నల్లమలల గుండా.. రాజులు కట్టి..



24, అక్టోబర్ 2017, మంగళవారం

గాలి కాదు...గరళం...

హైదరాబాద్ మరియు రాష్ర్టంలో...
తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం...


21, అక్టోబర్ 2017, శనివారం

25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్...

యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి కన్నా ఎక్కువ మందిని బలిగొంటున్న కాలుష్యం... 
2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మృతి.. 
25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్.. 18 లక్షల మరణాలతో రెండో స్థానంలో చైనా..
కాలుష్యానికీ పేదలే బలిపశువులు..పేదదేశాల్లోనే కాలుష్యం ఎక్కువ. 
కాలుష్యం మరణాల్లో పేదల సంఖ్యే అత్యధికం.సంపన్న దేశాల్లో కాలుష్యం తక్కువే అయినప్పటికీ అక్కడా పేదలే దానికి బలవుతుంటారు.



13, అక్టోబర్ 2017, శుక్రవారం

దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం. డీల్లీ బాటలోనే మన హైదరాబాద్‌...
దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...
పర్యావరణాన్ని కాపాడుకుందాం...







10, అక్టోబర్ 2017, మంగళవారం

అణువణువూ విషపూరితమే...

బాణా సంచా కాల్చడం వల్ల వాయు నాణ్యత దారుణంగా, 
ప్రమాదకరమైన స్థాయికి క్షీణించి పోతున్నది....
నగరం ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరౌతూదనీ సుప్రీంకోర్టు తెలిపింది.
డీల్లీలో ఈ నెల 31 వరకు బాణా సంచా అమ్మకాలు  నిషేదం విదించింది సుప్రీంకోర్టు.
గత దీపావళి సమయంలో డీల్లీలో పాఠశాలలను మూసేయాల్సి పరిస్థితి వచ్చింది...

7, అక్టోబర్ 2017, శనివారం

మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు పరిశీలన...

హైదరాబాద్‌ : నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు, 
సమస్యలను జిహెచ్‌ఎంసి -16 డిప్యూటి కమీషనర్‌ (డిసి) శ్రీ శ్రీనివాస్‌రెడ్డి గారు 
సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు 
జిహెచ్‌ఎంసి ఇఇ శ్రీ నిత్యనంద్‌, ఏఇ ఉపేందర్‌, వాటర్‌వర్క్స్‌ డిజిఎం రమణరెడ్డి, 
మేనేజర్‌ షాకీర్‌ వున్నారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' 
నగర ఉపద్యాక్షుడు కె.వీరయ్య, స్థానిక నాయకులు డి. మోహన్‌, సునిల్‌, వినోద్‌, అమర్‌నాద్‌ తదితరులు పాల్గొన్నారు.








24, సెప్టెంబర్ 2017, ఆదివారం

చెప్పుకోలేని వేదన...

డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులకు తీవ్ర ఇక్కట్లు...
వైద్య శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ...
ఇది మన తెలంగాణ లో... హైదరాబాద్ లోని కోఠిలో.....