7, అక్టోబర్ 2017, శనివారం

మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు పరిశీలన...

హైదరాబాద్‌ : నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు, 
సమస్యలను జిహెచ్‌ఎంసి -16 డిప్యూటి కమీషనర్‌ (డిసి) శ్రీ శ్రీనివాస్‌రెడ్డి గారు 
సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు 
జిహెచ్‌ఎంసి ఇఇ శ్రీ నిత్యనంద్‌, ఏఇ ఉపేందర్‌, వాటర్‌వర్క్స్‌ డిజిఎం రమణరెడ్డి, 
మేనేజర్‌ షాకీర్‌ వున్నారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' 
నగర ఉపద్యాక్షుడు కె.వీరయ్య, స్థానిక నాయకులు డి. మోహన్‌, సునిల్‌, వినోద్‌, అమర్‌నాద్‌ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి