31, అక్టోబర్ 2017, మంగళవారం

ఇంకా వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....

ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...
- వాతావరణంలోకి రికార్డుస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌,
- ఎల్‌నీనో, మానవుడి చర్యలే ఇందుకు కారణం ...
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూయంఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
ఒక్కమాటలో చెప్పాలంటే అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి.
మొక్కలు, చెట్లు పెరిగే పరిస్థితి ఉండదు. వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....


27, అక్టోబర్ 2017, శుక్రవారం

నల్లమలలో నదీయాత్ర....

కాశ్మీర్ అందాలను తలపిస్తూ..
ఊటీ సోయగాలను మరిపిస్తూ..
విహారం, వినోదం కలగలిసిన యాత్ర ఇది.
తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగరాన మొదలై..
కృష్ణవేణి అలల పై.. విదేశాలను సైతం మరిపించేంతటి రమణీయత కలిగిన
ఆకుపచ్చని నల్లమలల గుండా.. రాజులు కట్టి..



24, అక్టోబర్ 2017, మంగళవారం

గాలి కాదు...గరళం...

హైదరాబాద్ మరియు రాష్ర్టంలో...
తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం...


21, అక్టోబర్ 2017, శనివారం

25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్...

యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి కన్నా ఎక్కువ మందిని బలిగొంటున్న కాలుష్యం... 
2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మృతి.. 
25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్.. 18 లక్షల మరణాలతో రెండో స్థానంలో చైనా..
కాలుష్యానికీ పేదలే బలిపశువులు..పేదదేశాల్లోనే కాలుష్యం ఎక్కువ. 
కాలుష్యం మరణాల్లో పేదల సంఖ్యే అత్యధికం.సంపన్న దేశాల్లో కాలుష్యం తక్కువే అయినప్పటికీ అక్కడా పేదలే దానికి బలవుతుంటారు.



13, అక్టోబర్ 2017, శుక్రవారం

దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం. డీల్లీ బాటలోనే మన హైదరాబాద్‌...
దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...
పర్యావరణాన్ని కాపాడుకుందాం...







10, అక్టోబర్ 2017, మంగళవారం

అణువణువూ విషపూరితమే...

బాణా సంచా కాల్చడం వల్ల వాయు నాణ్యత దారుణంగా, 
ప్రమాదకరమైన స్థాయికి క్షీణించి పోతున్నది....
నగరం ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరౌతూదనీ సుప్రీంకోర్టు తెలిపింది.
డీల్లీలో ఈ నెల 31 వరకు బాణా సంచా అమ్మకాలు  నిషేదం విదించింది సుప్రీంకోర్టు.
గత దీపావళి సమయంలో డీల్లీలో పాఠశాలలను మూసేయాల్సి పరిస్థితి వచ్చింది...

7, అక్టోబర్ 2017, శనివారం

మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు పరిశీలన...

హైదరాబాద్‌ : నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు, 
సమస్యలను జిహెచ్‌ఎంసి -16 డిప్యూటి కమీషనర్‌ (డిసి) శ్రీ శ్రీనివాస్‌రెడ్డి గారు 
సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు 
జిహెచ్‌ఎంసి ఇఇ శ్రీ నిత్యనంద్‌, ఏఇ ఉపేందర్‌, వాటర్‌వర్క్స్‌ డిజిఎం రమణరెడ్డి, 
మేనేజర్‌ షాకీర్‌ వున్నారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' 
నగర ఉపద్యాక్షుడు కె.వీరయ్య, స్థానిక నాయకులు డి. మోహన్‌, సునిల్‌, వినోద్‌, అమర్‌నాద్‌ తదితరులు పాల్గొన్నారు.