5, మే 2020, మంగళవారం

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా తిండిలేని వారిని అదుకుందాం....

హైదరాబాద్‌ జిందాబాద్‌ బాగ్‌లింగంపల్లి కమిటి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్‌ఐజి కాలనీ లో హైదరాబాద్‌ జిందాబాద్‌ కార్యాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమము జరిగింది.  ముఖ్య అతిథులుగా ఎఎస్‌వో బాల్‌రాజు గారు, మరియు హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు శ్రీనివాస్‌ రావు గారు, సరుకుల దాత వి. రాజు గారు హాజరై ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో 50 మంది కుటుంబలకు బియ్యం, సరుకుల పంపిణిి చేశారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి