3, మే 2020, ఆదివారం

214 మందికి బియ్యం, సరుకుల పంపిణి...

ఆకలితో వందల మంది చనిపోతున్నారు.
వలస కూలీలను, తిండిలేని వారిని ఆదుకుందాం...

చాలా మంది ఎన్నోసార్లు నిరుపేదలకు కాస్తయినా సాయం చేద్దామనుకుంటారు.
 కానీ జీవన గమనంలో సమయం దొరకదు. అభాగ్యులకు అండగా నిలుద్దామన్న
 ఆశ వుంటుంది కానీ డబ్బులు వుండవు. దానికోసం సంపన్నులు, 
కోటీశ్వరులు కానక్కర లేదు. చదువు, హోదాలతో పనిలేదు. 
మంచితనం, మానవత్వం వుంటే చాలు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి