22, ఏప్రిల్ 2020, బుధవారం

ఓల్డ్‌ నల్లకుంట లో బియ్యం, సరుకుల పంపిణి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ఓల్డ్‌ నల్లకుంట లోని ఓల్డ్‌ రామాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్‌ వేెణుగోపాల్‌ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
వలస కార్మికులు,ఇంటి పనివారు, చెత్తబండి వారు,వాచ్ మెన్ లకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 32 మందికి పంపిణి చేశాము.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి