26, ఏప్రిల్ 2020, ఆదివారం

ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో బియ్యం, 10 రకాల సరుకుల పంపిణి ...

వలస కూలీలను, తిండిలేని వారిని అదుకుందాం.... హైదరాబాద్‌ జిందాబాద్‌
ఈ రోజు ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో ( ఓల్డ్‌ నల్లకుంట ) జరిగిన బియ్యం, 
10 రకాల సరుకుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లకుంట సిఐ 
మూరళిధర్‌ గారు, ఎస్‌ఐ వీరశేఖర్‌ గారు హాజరై ప్రారంభించారు.
ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ చెందిన 27 మంది కుటుంబలకు పంపిణి చేశాము.


బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,
చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి