21, మార్చి 2020, శనివారం

జనతా కర్ఫ్యూ పాల్గొందాం...

22.03.2020 ఆదివారం -ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు 
స్వయంగా ఎవరికి వారే ఇంటికి  పరిమితం కావాలని ,
 జనతా కర్ఫ్యూ కు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (దేశ ప్రధానమంత్రి గారు)

తెలంగాణ లో 22.03.2020 ఆదివారం-ఉదయం 6.00 గంటల నుండి
 సోమవారం ఉదయం 6.00 గంటల వరకు జనతా కర్ఫ్యూ కు
 ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (మన ముఖ్యమంత్రిగారు
      ప్రజలందర్ని గజగజలాడిస్తున్న ‘కరోన’ వైరస్ బారినపడిన వ్యాదిగ్రస్తులకు సేవలందిస్తున్న
 వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు.

సంఘీభావం తెలుపుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఐదువిమిషాలు 
చప్పిట్లతో అభినందనలు తెలియజేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి