20, మార్చి 2020, శుక్రవారం

కరోనాపై ఇంటింటి కాంపెయిన్‌ ...

నేడు పాత నల్లకుంట ఎరియాలో హైదరబాద్‌ జిందాబాద్‌ మరియు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కాంపెయిన్‌ను జిహెచ్‌ఎంసి ఎఎంహెచ్‌వో డా.హేమలత గారు ప్రారంభించారు. ముందు జాగ్రత్తలు పాటించి, కరోనా వైరస్‌ వాప్తిని అరికట్టాలని పాత నల్లకుంట లో కరోనాపై అవగాహన కరపత్రాలు ఇంటింటికి పంచుతు కాంపెయిన్‌ చేయడం జరిగింది..
కార్యక్రమంలో సినియర్‌ సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు గారు, డా|| జయాసూర్య గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు వీరయ్య, శ్రీనివాస్‌ స్థానిక నాయకులు మోహన్‌, రమణ, సోమేష్, వివి సుబ్రమణ్యం,మధు తదితరులు పాల్గొన్నారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి