31, ఆగస్టు 2019, శనివారం

మట్టి గణేష్‌లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం...

మట్టి గణేష్‌లనే అందరము ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని 
జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు. నేడు డిడికాలనీలోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో  హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ''మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కృష్ణయ్య గారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షంలో కూడా కాలనీల వారు ఎక్కువ మంది హాజరైనారు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి