1, సెప్టెంబర్ 2019, ఆదివారం

మట్టి గణేష్‌లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం...

హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో చాణిక్య అపార్ట్‌మెంట్‌లో (రాంనగర్‌ చౌరస్తా) ''మట్టి గణేష్‌  విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి అసోసియేషన్‌ కోశాధికారి డి. విజయలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు శాస్త్రీ గారు, ప్రధాన కార్యదర్శి రవీంద్ర గారు,అసోసియేషన్‌ సభ్యులు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు పి.నాగేష్‌, సుకుమార్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో జనప్రియ అపార్ట్‌మెంట్‌ లో (రాంనగర్‌ గుండు ) ''మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరై  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు పుష్పరాజు, నాయకులు అనురాధ, అసోసియేషన్‌ సభ్యులు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు నవీన్‌ కృష్ణ,సుకుమార్‌ పాల్గొన్నారు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి