28, నవంబర్ 2018, బుధవారం

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిహెచ్‌ఎంసి కమీషనర్‌ శ్రీ దాన కిషోర్‌ గారు పిలుపునిచ్చారు. 27.11.2018  జిహెచ్‌ఎంసి హెడ్‌ ఆఫీసులో ఓటు హక్కు పై '' హైదరాబాద్‌ జిందాబాద్‌'' సంస్థ రూపొందించిన పోస్టర్‌, కరపత్రాలను ను కమీషనర్‌ శ్రీ దానకిషోర్‌గారు, అడిషనల్‌ ఎలక్షన్‌ చిఫ్‌ కమీషనర్‌ శ్రీ జ్యోతి బుద్ద ప్రకాష్‌ గారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, సహయ కార్యదర్శులు వి. విజరుకుమార్‌, జెకె శ్రీనివాస్‌, పి.మోహన్‌ తదితరులు పాల్గొంన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి