16, సెప్టెంబర్ 2018, ఆదివారం

'' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి ''...

వినాయక చవితి రోజు (13.09.2018) సుందరయ్య పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ మరియు వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని శ్రీమతి శైలాజ మోహన్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ప్రదాన కార్యదర్శి ఎం.ఎన్‌.రావు, మాజీ అధ్యక్షులు మూరళి కృష్ణ గారు, నాయకులు రమేష్‌, రత్నకర్‌రెడ్డి, మురళి, ఎం.ఎన్‌.యాదగిరి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, సహాయ కార్యదర్శి వి.విజరుకుమార్‌, నాగేశ్వర్‌, జెకె. శ్రీనివాస్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి