8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కాలుష్యంతో చేపల మృతి...

హైదరాబాద్‌ నగరం చుట్టు ప్రాంతాలలో కంపెనీల విషరసాయనాలు భూమిపై వదిలివేడంతో,
ఆ నీరు చెరువులలోకి చేరటం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతున్నది.
చెరువుల పరిసర కాలనీలలోని డ్రైనేజి పైప్‌ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారు.
ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై-దుర్గంధంతో 
దోమల కేంద్రాలుగా కూడా తయారయ్యాయి.   ఈ పరిస్థితి... చూడండి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి