22, ఏప్రిల్ 2011, శుక్రవారం

నేడు ధరిత్రి దినోత్సవం

నేలమ్మ నేలమ్మ నెలమ్మ
     నీకు వేల వేల వందనాలమ్మ...
               
నేడు  ధరిత్రి దినోత్సవం.   ఏప్రిల్ 22న భూమి గురించి తెలుసుకోవటానికి ఇంకా మెచ్చుకోవటానికి ఈ రోజును కల్పన చేశారు.  పర్యావరణ  కోసం సన్దేశంతో 1970 లో ఆరంభించారు. ఇంకా దీనిని ప్రతిసంవత్సరం చాల దేశాలు జరుపుకొంటున్నాయి.
                  "భూమిదినము ఒక్కటే మొదటి పవిత్రమైన రోజు, ఇది అన్ని దేశాల మధ్య ఉన్న సరిహద్దులను అతిక్రమించినది, అయినప్పటికీ అందరి భౌగోళిక నిజాయితీలను కాపాడుతుంది, కాల మార్పులు, పర్వతాలు ఇంకా సముద్రాలు మధ్యన ఉన్నప్పటికీ ప్రపంచములోని ప్రజలందరినీ ఒక కారణము మీద ఏకము చేసింది, ప్రకృతిలోని సమ్మేళనాన్ని కాపాడటమే ఉద్దేశముగా మరియు సాంకేతికముగా విజయాలను సాధిస్తూ, కాలమును గణిస్తూ ఇంకా తక్షణము అకాశాము ద్వారా సమాచారము పంపుతోంది.
                      మానవుని వలన  భూగ్రహం మీద వేడి పెరిగి ( పరిశ్రమలు వెదజల్లే పొగలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ) "గ్లోబల్ వార్మింగ్" కి దారి తీస్తుంది అని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని వల్ల వాతావరణంలో చల్ల ప్రమాదకర మార్పులు సంభవిస్తాయి, అవి మంచు కరగటం, ఒకేసారి భూమి యొక్క వీడి పెరగడం లేదా తగ్గటం, వాతావరణంలో మార్పులు మరియు సముద్ర మట్టంలో నీరు పెరగటం లాంటివి జరుగుతాయి.
              మన వంతు కరత్వంగా కాలుషన్ని తాగ్గిద్దాం. భూమిని కపదుద్దాం.
( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి