22, ఏప్రిల్ 2011, శుక్రవారం

మన దేశంలో రోడ్దు ప్రమాదాల్లో రోజుకు లక్ష మరణాలు.

 రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎన్ని ప్రాణాలు తీస్తున్నాయో తెలుసా..
          ప్రతిరోజూ దాదాపు లక్ష!.  ఉగ్రవాద దాడుల్లో సంభవించే మరణాలకు ఇవి 20 రెట్లు ఎక్కువ!. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై తెలిపారు. సమర్ధమైన ట్రాఫిక్ నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతో విలువైన ప్రాణాలు పోవడంతోపాటు, నష్టపరిహారం పేరుతో ఏటా రూ. 10వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని పిళ్లై చెప్పారు. ( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి