10, మే 2020, ఆదివారం

పేదలకు ఉచిత భోజనాలు పంపిణి...

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా  హైదరాబాద్ జిందాబాద్ ముషీరాబాద్ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో...
( YSR పార్క్ ఏరియా) ఈ రోజు 160 మంది  పేదలకు  ఉచిత భోజనాలు పంపిణి.
గత 20 రోజులుగా పేదలకు ఉచితంగా ప్రతి రోజు ఉదయం 200 మంది టిఫిన్, 

మధ్యాహ్నము 100 మందికి ఉచిత భోజనాలు పంపిణి జరిగింది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి