7, డిసెంబర్ 2019, శనివారం

ఎన్‌కౌంటర్‌...

- తెల్లవారుజామునే కాల్చిచంపిన పోలీసులు
- నలుగురూ అక్కడికక్కడే మృతి
- ఘటనాస్థలికి భారీగా జనం
- పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- ఆ శవాలను భద్రపర్చండి : హైకోర్టు
- దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. 
ఆగ్రహావేశాలను రగిల్చిన 'దిశ' ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ చటాన్‌పల్లిలో శుక్రవారం 6.12.19 తెల్లవారు జామున సైబరాబాద్‌ పోలీసులు జరిపిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుల రిమాండ్‌, పోలీసు కస్టడీ, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. నేపథ్యంలో కఠిన శిక్ష పడుతుందనుకుంటున్న సమయంలో ఎన్‌కౌంటర్‌ చేయడం యావత్‌ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది.

 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి