24, మే 2019, శుక్రవారం

మోడీకే పట్టం...

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి ఆధిక్యొం..
- 348 స్థానాల్లో గెలిచిన ఎన్‌డీఏ
- సొంతంగా 303 చోట్ల బీజేపీ ఘన విజయం
- 86 స్థానాల్లో గెలిచిన యూపీిఏ కూటమి
- 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌
- ఇతర పార్టీలకు 108 స్థానాలు
- తగ్గిన వామపక్షాల బలం
- కేంద్రపాలిత సహా 17 రాష్ట్రాల్లో హస్తానికి నిల్‌
- 3 రాష్ట్రాల్లో ఖాతా తెరవని కమలం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆర్థిక, సామాజిక, పాలనా రంగాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైనప్పటికీ భావోద్యేగాలను ముందుకు తేవటం ద్వారా మళ్ళీ బీజేపీ గెలిచింది. విఫలమైన విధానాలు, ప్రజా సమస్యలు ఎన్నికల ఎజెండాగా రూపొందకుండా భావోద్వేగాలే ఎజెండాగా మల్చటంలో బీజేపీ సఫలమైంది. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రకటించిన కాంగ్రెస్‌ మరోసారి చతికిలబడింది.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి