23, డిసెంబర్ 2018, ఆదివారం

నీటిని సంరక్షించుకోకపోతే...

నిద్ర లేచిన దగ్గర నుండి మళ్లీ రాత్రి నిద్ర పోయే వరకు మనషికి గాలి ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే ముఖ్యం. ఆ నీటిని అపురూపంగా పొదివి పట్టుకుని జాగ్రతగా సంరక్షించుకోకపోతే 2020 నాటికల్లా... 
హైదరాబాద్‌తో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో జన జీవనం దుర్భరమవుతుందని నీతి ఆయోగ్‌ హెచ్చరిస్తోంది.
ఈ ప్రకృతి యావత్తునూ నడిపించేది నీరే - లియోనార్డో డావిన్సీ
బావి ఎండిపోయిన రోజు తెలుస్తుంది, నీళ్ల విలువ ఏమిటో ! - బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి