3, డిసెంబర్ 2018, సోమవారం

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు...

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని 
కెసిసిసి, హైదరాబాద్‌ జిందాబాద్‌ రూపొందించిన పోస్టర్‌ ఆవిష్కరణ కాప్రా చౌరస్తాలో జరిగింది. 
కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, సోమయ్య చారి, ఎం. శ్రీనివాస్‌రావు, రమణ, కె.వీరయ్య,  వి. విజరుకుమార్‌, పి.మోహన్‌ తదితరులు పాల్గొంన్నారు. కాప్రాలోని అన్ని కాలనీల నాయకులు పాల్గొంన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి