23, సెప్టెంబర్ 2018, ఆదివారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం..... టెస్టులు, వైద్యం, ఉచితం..... 
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 23-09-2018 న జరిగింది. 
డా|| ఎం.ఉపేందర్‌ రెడ్డి గారు, డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్‌ గారు, డా|| ఆర్‌.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు. వాలంటీరులు 29 మంది పాల్గొన్నారు. 

ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది. 
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి