30, ఆగస్టు 2018, గురువారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... హెచ్ ఎం డి ఏ కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ... నేడు(30.08.2018) పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న 
హెచ్ ఎం డి ఏ కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి గారు,  హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు, అంజయ్య , రవీందర్ రెడ్డి , వీరయ్య, రమణ, భరత్, మానిక్యం ...
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని  పిలుపు ఇచ్చారు.   




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి