10, జూన్ 2014, మంగళవారం

బాగీరథి నదిలో బస్సు పడి 13 మంది మృతి..

        హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో ఘోర దుర్ఘటన సంభవించింది. 
       హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో  మంగళవారం (10.06.14)  మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో 13 మంది రష్యన్లు మరణించారు.
              భవిష్యత్ లో మరి ఎక్కడ విషాధకర సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి. పర్యాటకంపై ఎక్కువ ఆధారపడిన ప్రభుత్వలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రతలు తిసుకోవాలి. తగిన యాంత్రంగాన్ని ఎర్పాటు చేసుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి