28, డిసెంబర్ 2019, శనివారం

ఉచిత దుప్పట్ల పంపిణి

సినియర్ సిటిజన్స్‌ ఫోరం, హైదరాబాద్‌ జిందాబాద్‌ నల్లకుంట ఏరియా కమిటీల ఆధ్వర్యంలో నేడు పాత రామాలయం వద్ద యాచకులకు, నిరాశ్రయులకు దుప్పట్ల ఉచిత పంపిణి కార్యక్రమం జరిగింది.
సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షులు మోహన్‌ రావు గారు, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య గారు, కోశాధికారి నర్సింహామూర్తి గారు, సత్యానారాయణ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు డా|| జయాసూర్య, వీరయ్య, శ్రీనివాస్‌, మోహన్‌ స్థానిక నాయకులు చంద్రశేఖర్‌, సోమేష్‌, శ్రీకాంత్‌, ప్రసాద్‌ , నాయుడు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి