27, మార్చి 2019, బుధవారం

భూతాపం పెరుగుతున్నది... పెను శాపంగా మారనుంది....

భూతాపం పెరుగుతున్నది.
వ్యవసాయానికి పెను శాపంగా మారనుంది.
ప్రకృతిలో వైపరీత్యాలు పెరుగుతాయి. సాధారణమార్పులు రానున్నాయి...
భూతాప నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇబ్బందులు అనివార్యం. పర్యావరణ సమతుల్యతను విస్మరించి, ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టిన వ్యవసాయానికి ముప్పు తప్పదు....


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి