6, జనవరి 2019, ఆదివారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు 06-01-2019 న జరిగింది.
డా|| ఎం.ఉపేందర్‌ రెడ్డి గారు, డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్‌ గారు, డా|| ఆర్‌.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు. వాలంటీరులు పాశం యాదగిరి, శ్రీనివాసరావు, కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, వి.విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌, జెకె శ్రీనివాస్‌, పి. నాగేష్‌, రాజ్యలక్ష్మి, దుర్గ, సంగీత, లత, మెఘన, నిహారిక, హస్మిత, శిరిష, నవీన్ కుమార్, శ్రీరాములు, మణిక్యం, ప్రభాకర్ రావు, అజయ్, మోహన్‌ రెడ్డి,శివ శంకర్, రమేష్‌, రాములు తదితరులు పాల్గొంన్నారు.
ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది.
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి