20, నవంబర్ 2018, మంగళవారం

వందల కోట్లున్న శ్రీమంతులు వస్తూన్నారు...

వందల కోట్లున్న శ్రీమంతులు వస్తూన్నారు...
ధన స్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. 
బూర్జువా పార్టీలు డబ్బును వరదలా పారిస్తున్నాయి. 
నీతి, నిజాయితీలను నమ్ముకున్న అభ్యర్థులను ఆదరిస్తారా.?
ప్రజలు విజ్ఞతతో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్న మైంది...
ఈనాడు...20.11.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి