15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మంట గలిసిన మానవత్వం...

బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యాజమాని.
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి సర్కిల్‌ వెంకటేశ్వర నగర్‌లో ఘటన.
మానవత్వం చచ్చిపోయింది. కూతురు వివాహం జరిగి సంవత్సరం దాటలేదని, బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఇంటి యాజయాని. గత్యంతరం లేక ఓ తల్లి కమారుడిి మృతదేహాం పాటు రాత్రంతా వర్షంలో ఉండిపోయింది.అత్యాధునిక యుగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో దూసుకుపోతున్నా...సమాజాన్ని ఇంకా మూఢ నమ్మకాలు పట్టి పీడిస్తూన్నాయనడానికి ఇది ఓ తార్కాణం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి