25, ఏప్రిల్ 2016, సోమవారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి...
ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌.ఠాకూర్‌ కంటతడిపెట్టారు. ఈ సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆదివారం 24.04.2016 జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర పెద్దల సమక్షంలోనే సీజే కంటతడి పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి