18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.
 అంతకు ముందు సభలో తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేయడంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. దీనివల్ల టి.బిల్లుపై నాలుగు గంటలపాటు జరపాలని నిర్ణయించినప్పటికీ.. కేవలం 23 నిమిషాల పాటే చర్చ సాగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి