22, జనవరి 2019, మంగళవారం

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో...

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది. 
4,470 పంచాయతీలకు (ఏకగ్రీవంతో కలిపి) ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందేసరికి 
టీఆర్‌ఎస్‌ ఏకంగా 2,769 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 917 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీపీఐ 14 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి