18, డిసెంబర్ 2018, మంగళవారం

రోడుపై మట్టికుప్పలు...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జి.హెచ్‌.ఎం.సి డిప్యూటి కమీషనర్‌ గారికి నిన్న కంప్లాయింట్‌ చేయడంతో చాల రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న
పాత నల్లకుంట, క్షత్రియా టవర్స్‌ ప్రక్క వీధిలో...రోడుపై మట్టికుప్పలు ఈ రోజు తీసివేశారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, డి. మోహన్‌, విలస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి